అక్కడ స్నానం చేయనున్న జగన్
యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈనెల 18న విజయవాడ వెళ్లనున్నారు. కృష్ణా పుష్కరాల సందదర్భంగా బెజవాడలో ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద జగన్మోహన్రెడ్డి పుష్కర స్నానం చేయనున్నారు. అయితే ఈ శనివారం రోజున జనగ్ విజయవాడకు వెళ్లాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటన రద్దైంది. దీంతో ఈ కార్యక్రమాన్ని గురవారం వాయిదా వేశామని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో బాస్ విజయవాడ రానుడడంతో అక్కడ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈనెల 18న విజయవాడ వెళ్లనున్నారు. కృష్ణా పుష్కరాల సందదర్భంగా బెజవాడలో ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద జగన్మోహన్రెడ్డి పుష్కర స్నానం చేయనున్నారు. అయితే ఈ శనివారం రోజున జనగ్ విజయవాడకు వెళ్లాల్సి ఉన్నా... కొన్ని కారణాల వల్ల ఆయన పర్యటన రద్దైంది. దీంతో ఈ కార్యక్రమాన్ని గురవారం వాయిదా వేశామని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో బాస్ విజయవాడ రానుడడంతో అక్కడ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:
Post a Comment