Friday, 12 August 2016

అక్క‌డ స్నానం చేయ‌నున్న జ‌గ‌న్‌

యువ‌జ‌న శ్రామిక రైతు పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఈనెల 18న విజ‌య‌వాడ వెళ్ల‌నున్నారు.  కృష్ణా పుష్క‌రాల సంద‌ద‌ర్భంగా బెజ‌వాడ‌లో ఏర్పాటు చేసిన ఘాట్ వ‌ద్ద జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పుష్క‌ర స్నానం చేయ‌నున్నారు. అయితే ఈ శ‌నివారం రోజున జ‌న‌గ్ విజ‌య‌వాడ‌కు వెళ్లాల్సి ఉన్నా... కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్దైంది. దీంతో ఈ కార్య‌క్ర‌మాన్ని గుర‌వారం వాయిదా వేశామ‌ని పార్టీ కార్యాల‌యం తెలిపింది. దీంతో బాస్ విజ‌య‌వాడ రానుడ‌డంతో అక్క‌డ పార్టీ నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.


No comments:

Post a Comment